ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్పై హెచ్చరికలు భారీగా వస్తున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తం అవుతోంది..
ఆనందయ్యను నిన్న కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే
భారత మహిళా క్రికెటర్లు తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేయించుకున్నారు. ఇక సెకండ్ డోస్ను పురుషల క్రికెట్లతో సహా ఇంగ్లండ్లోనే వేయించుకోనున్నారు. అయితే ఇప్పటికే చాలా
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును
ప్రస్తుతం దేశం మొత్తం ఆనందయ్య కరోనా మందు గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఇప్పటికే చాలా మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే
ఆనందయ్య మందు పరిశోధనలో మరో ట్వీస్ట్ చోటు చేసుకుంటుంది. ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా