బీహార్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీహార్ లో ఇప్పటికే రెండో విడత పోలింగ్ పూర్తయింది. అయితే…ఈ ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం ఆదిత్యపై
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. మూడు దఫాల్లో జరుగుతున్న పోలింగ్లో ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకుంటోన్న రెండో దశకు సర్వం సిద్ధమైంది. భారీ భద్రత
బీహార్ మొదటి దశ పోలింగ్…అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 52.24 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఓటింగ్ జరిగిన
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు
బీహార్ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పూర్తిగా చట్టబద్ధమైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పాట్నాలో
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. బీహార్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని..వారికి రాజకీయ