దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. హర్యానాలోని కదర్పూర్ గ్రామంలో సెంట్రల్ ఆర్మ్డ్