telugu navyamedia

ap

స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Vasishta Reddy
స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్మినేని సీతారాంకు చికిత్స కొనసాగుతోంది. గత రెండు

జగన్ కు మరో పేరు పెట్టిన లోకేష్…

Vasishta Reddy
ఏపీలో పెట్రోల్ ధరలు 100 దాటినా విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెంచడంపై సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేశంలోనే లీట‌ర్ పెట్రోల్

విదేశాల్లో చదివే విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త

Vasishta Reddy
కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలని ఈ

ఏపీలో ఘోరం : కరోనా లేని 40 మందికి బ్లాక్‌ ఫంగస్‌

Vasishta Reddy
కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బ్లాక్‌ఫంగస్ పై కీలక సమాచారాన్ని సిఎం జగన్ కు చేరవేశారు

క్రిస్‌గేల్ సెంచరీల రికార్డును జగన్ బ్రేక్ చేశాడు

Vasishta Reddy
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధ‌ర

ఏపీలో శాంతించిన కరోనా : భారీగా తగ్గిన కరోనా కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 16 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

చంద్రబాబు కరోనా కొత్త వేరియంట్‌ లా మారుతున్నాడు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే

ఏపీలో 15 లక్షలు దాటినా కరోనా రికవరీలు…

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 16 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

మంత్రుల పేరుతో భారీ మోసాలు : ఓ యువతిని దారుణం !

Vasishta Reddy
మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ

పిల్లి శాపాలకు భయపడం.. ‘యూటర్నుల’ బాబు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. పిల్లి శాపాలకు ఎవరు

నవరత్నాలు కావు..నకిలీ రత్నాలు : జగన్ సర్కార్ పై అచ్చెన్నాయుడు ఫైర్

Vasishta Reddy
ఇవాళ్టి కి వైసీపీ ప్రభుత్వానికి రెండు ఏండ్లు. అయితే సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసారు అచ్చెన్నాయుడు. ఈ

ప్రధాని మోదీ, జగన్ లక్షణమైన నాయకులు : కేంద్ర మంత్రి పొగడ్తలు

Vasishta Reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.