telugu navyamedia

ap

ఏపీలో కొత్తగా 1,608 కరోనా పాజిటివ్ కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా,

ఏపీలో ఈ రోజు కొత్తగా 1,439 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,856 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,439 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం

ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,361 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా,

గణేష్‌ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

navyamedia
ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు

శ్రీవారి భక్తులకు శుభవార్త

navyamedia
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

విద్యావిధానం అమలుకు చర్యలు తీసుకోవాలి: జగన్‌

navyamedia
ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా

ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు

ఏపీలో ఈరోజు 739 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్‌ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా

ఏపీ సీఎం జగన్‌ని కలిసిన మంచు మనోజ్

navyamedia
టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన

నిర్మాత నట్టికుమార్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

navyamedia
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను అక్కడి కొంతమంది థియేటర్స్ యజమాన్యాలు అమలుపరచకుండా… తమ ఇస్టా నుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 63, 717 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక,

ఏపీలో ఈరోజు 1520 కరోనా కేసులు

navyamedia
ఏపీలో తాజాగా 1520 కరోనా కేసులు న‌మోదైన‌ట్టు రాష్ట్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,18,200కి చేరింది.