ఆంధ్ర వార్తలుతిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుండగా శ్రీవారి సేవల పరిస్థితులు by navyamediaMay 27, 20250 Share తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ – అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు వచ్చిన క్యూలైన్లు – శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం – నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు