telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భారతరత్న పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.

నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని చిన్నారులందరికీ ముఖ్యమంత్రి గారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts