telugu navyamedia
National రాజకీయ వార్తలు

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము.  ఉదయం 11 లోక్ సభలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా వేయనున్నారు.

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత విడివిడిగా భేటీకానున్న ఉభయసభలు,

Related posts