ప్రముఖ సూక్ష్మ కళా సామ్రట్ డాక్టర్ ముంజంపల్లి విద్యాధర్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎనిమిది మిల్లిగ్రాముల బంగారంతో ఆరు బంగారు శివలింగాలను సూది బెజ్జంలో అమర్చి అబ్బురపరిచాడు. వీటిని తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టినట్లు చెప్పాడు.
అల్వాల్కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్ ఆవగింజపై అతి చిన్న శివలింగాన్ని చెక్కి ఔరా అనిపించాడు.