రాజమండ్రి సిటీ నుండి పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న మార్గని భారత్ రామ్ పైన విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.
రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు.
ఆదిరెడ్డి శ్రీనివాస్ 70,000+ పైగా మెజారిటీ తో ప్రభంజనం సృష్టించారు
సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి