రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రెవెన్యూ సమస్యలకు కారణం.. వైసీపీ పాలనే.
వైసీపీ పాలన వల్లే స్వయంసహాయ బృందాల్లో అవినీతి, సర్వే నంబర్లు, రికార్డుల మార్పు వల్లే జగన్ ను ఇంటికి పంపారు.
ఏడాదిన్నర దాటినా సమస్యలు పరిష్కారం కాలేదంటేనే అర్థం అవుతోంది అని అన్నారు.
అవినీతిపరులు డబ్బు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారుఅని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

