పాక్ ఇంత సులభంగా భారత పైలెట్ ను విడిచిపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ దీనిని సాధించడానికి భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఎన్ని పావులు కదపాల్సి వచ్చింది
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణంపై పలువురు స్పందిస్తున్నారు. కొందరు యుద్ధం వద్దంటుంటే, మరికొందరు ఇంకా తీవ్రవాదులను ఉపేక్షించడం తగదని అంటున్నారు. ఇక సినీ వర్గాలు కూడా వారివారి
భారత్ వైమానిక దాడులతో ఉగ్రవాదుల స్టావరాలను ధ్వంసం చేయడంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్థానీలు.. భారత పైలట్ అనుకుని సొంత పైలట్నే చితకబాదారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్
పాఠశాల నుండే పాశవికత మొదలవుతుందా.. అంత చిన్న వయసు నుండే ఆ మనసులలోకి విషాన్ని ఎవరు జొప్పిస్తున్నారు.. జీవితాలను నాశనం చేసేంత కసి వాళ్లలో ఎందుకు నాటుకుంటుంది..
దేశంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను బీజేపీ పార్టీ తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దేశాభిమానాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు పనిలోపనిగా పావులు కదిపేస్తున్నారు. ఈ విషయంలో స్వయంగా ప్రధాని
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో విశాఖపట్టణంలోని భీమిలి నుంచి శాసనసభకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ను కుప్పం నుంచి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి
నేడు ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తదితర ప్రత్యేక దళాలను మోహరించారు. నగరంలోని రైల్వే మైదానంలో నేటి సాయంత్రం
టోల్ వద్ద రద్దీ వేళల్లో టోల్ ఫీజులు చెల్లించాల్సి వచ్చినప్పుడు, ఎంతగా వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి చాలామందికి అనుభవమే. నిత్యం 1.5 లక్షలకు పైగా వాహనాలు
పుల్వామా ఘటనతో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. ఎటు చూసినా దేశప్రజలు కూడా ఎప్పుడు దాయాది దేశంలో తలదాచుకున్న ఉగ్రభూతం నాశనం అవుతుందా అంటూ.. కోపోద్రేకాలతో
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లోక్ సభ ఎన్నికల కోసం సమాయాత్తమౌత్తమౌతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు, వనరులనూ వినియోగించుకుంటోంది. పార్టీ బలహీనంగా