నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని, వీటిని సద్వినియోగ పర్చుకోవాలని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణకి ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయాన్ని నిజం చేస్తూ 2014లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్
ఎక్కడో ఒకచోట మార్పు తప్పదు.. కొత్తనీరు రావాల్సిందే, పాతనీరు పోవాల్సిందే. కాలానుగుణంగా ప్రతిదానిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. దానిని మొదటిగా అనుభవించేవారికి కొత్తగా ఉండొచ్చు, ఆ తరువాతివారు
తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా యజ్ఞయాగాదులు నిర్వహించడానికి కారణం కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట వద్ద
దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురి డెడ్బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి
ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల
ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్సదన్ చౌరస్తాలో జరిగింది. మిదానీ
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం,