telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆర్టీసీ మహిళా ఉద్యోగులు..ఉదయాన్నే డ్యూటీకి రావాలి…

vimala p
ఇటీవలే మహిళ కండక్టర్లు రాత్రి ఎనిమిది గంటల లోపు మాత్రమే విధుల్లో ఉండాలి అని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వారికి రాత్రి డ్యూటీలు వేయకూడదు. ఇటీవల

మహబూబాబాద్‌ : … బస్తీ దవాఖానాల.. ఏర్పాటు..

vimala p
నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని, వీటిని సద్వినియోగ పర్చుకోవాలని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

యాదాద్రి ఇంకా ఆలస్యం.. నిధుల కొరతే కారణమా..!

vimala p
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణకి ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయాన్ని నిజం చేస్తూ 2014లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్

కొత్త పరీక్షా విధానం వచ్చేసింది.. వాట్స్అప్, మెయిల్ ద్వారా ..

vimala p
ఎక్కడో ఒకచోట మార్పు తప్పదు.. కొత్తనీరు రావాల్సిందే, పాతనీరు పోవాల్సిందే. కాలానుగుణంగా ప్రతిదానిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. దానిని మొదటిగా అనుభవించేవారికి కొత్తగా ఉండొచ్చు, ఆ తరువాతివారు

కొడుకు కోసమే కేసీఆర్ యాగాలు: లక్ష్మణ్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా యజ్ఞయాగాదులు నిర్వహించడానికి కారణం కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సూర్యాపేట వద్ద

మద్యం ధరల పెంపు వెనుక మాఫియా: రేవంత్ రెడ్డి

vimala p
తెలంగాణలో మద్యం ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారుపై మద్యం ధరల పెంచడం వెనుక కేఎస్ టీ మాఫియా ఉందన్నారు. కేఎస్

దిశ హత్యకేసు : కుళ్లిపోతున్న నిందితుల మృతదేహాలు

vimala p
దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురి డెడ్‌బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి

ఢిల్లీకి బయల్దేరిన డీకే అరుణ

vimala p
తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి,

ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల

vimala p
ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల

ఆర్టీసీ కార్మికులు కాదు.. ఆర్టీసీ ఉద్యోగులు..పిలుపు మార్చా .. : కెసిఆర్

vimala p
ఆర్టీసీ సమ్మె అనంతరం అప్పటి కార్మికులతో కలిసి ఆత్మీయ సమావేశం లో కెసిఆర్ అనేక వరాలు ఇచ్చారు. ఆర్టీసీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు

రెచ్చిపోయిన కారు యజమాని.. హారన్‌ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి

vimala p
ఆర్టీసీ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడని ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. బస్సులోకి ఎక్కి సీటుపై ఉన్నఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఐఎస్‌సదన్‌ చౌరస్తాలో జరిగింది. మిదానీ

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం,