మెదక్ జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం వార్త విని తెలంగాణ కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తనతో
తెలంగాణలో కరోనా విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బుధవారం 2,092 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,050కు చేరుకుందని
సిద్దిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టు కుటుంబసభ్యులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం ప్రగతి భవన్లో కొనసాగుతోంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం డిజైన్కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ బారినపడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఏర్పాటుచేసిన ఉచిత కషాయం,
ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఇది ఎత్తుకు
బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ జిల్లా పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం ప్రగతి భవన్లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలపై
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో మంగళవారం 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,012 కేసులు నమోదయ్యాయి. దీంతో
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ విజృంభిస్తుందని విక్రమార్క ఆరోపించారు.
యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్