telugu navyamedia

క్రీడలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Vasishta Reddy
టీం ఇండియా, ఆస్ట్రేలియా టీంల మధ్య టీ-20 సమరం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత

ఐపీఎల్ లో కొత్త జట్లు… బీసీసీఐ సమావేశం

Vasishta Reddy
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ.. అందునా విదేశంలో నిర్వహించిన ఐపీఎల్‌ 2020 సీజన్ సూపర్‌ సక్సెస్‌ కావడంతో బీసీసీఐ ఫుల్‌ జోష్‌లో ఉంది. 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు

భారత్-ఆసీస్ వన్డే సిరీస్ పై దాదా ఏమన్నాడంటే..?

Vasishta Reddy
భారత్ లో కరోనా విజృంభణ అధికంగా ఉండటంతో యూఏఈ వేదిక గా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కు

ఆసీస్ ఆలౌట్… క్లిన్ స్వీప్ నుంచి తప్పించుకున్న భారత్…

Vasishta Reddy
ఈరోజు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో విజయం సాధించి క్లిన్ స్వీప్ నుంచి తప్పించుకుంది భారత జట్టు. అయితే మూడు వన్డేల ఈ సిరీస్

ఇప్పుడు టీంఇండియా కు అలాంటి ఆటగాడు కావాలి…

Vasishta Reddy
టీమిండియాకు ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని వెస్టిండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్ పేర్కొన్నాడు‌. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నప్పటికీ

సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన విరాట్‌..

Vasishta Reddy
టీం ఇండియా రన్‌ మెషిన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. దీంతో క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండ్కూల్కర్‌ రికార్డును విరాట్‌ బద్దలు కొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Vasishta Reddy
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అయితే.. టాస్‌ గెలిచిన ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్ ల్లో

అందుకే వార్నర్ కు గాయం అయింది అంటున్న అతని భార్య…

Vasishta Reddy
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ గజ్జ గాయంతో భారత్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్

2021 ప్రపంచ కప్ పై మరోసారి పాక్ బోర్డు సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
భారత్ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ ప్రపంచ టీ20 ప్రపంచ కప్ ను అక్కడి నుండి తరలించే

స్మిత్ పై గంభీర్ ప్రశంశల వర్షం…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లలో ఆసీస్

పాక్ జట్టులో మరో ముగ్గురికి కరోనా…

Vasishta Reddy
పాకిస్థాన్ క్రికెట్ జట్టు లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో జట్టులో కరోనా కేసుల సంఖ్య 10