క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మరోసారి ఢీ కొట్టాయి. టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చారిత్రాత్మక
సౌరాష్ట్ర క్రికెటర్ అవీ భరోట్ గుండెపోటుతో శుక్రవారం మరణించాడు. అతని కేవలం 29 సంవత్సరాలు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘ఈ వార్త విని
ఐపీఎల్-2021 సీజన్కు సంబంధించిన షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 8న జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్లు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. గ్రూప్
ఆరంభంలోనే వికెట్.. ఆ తర్వాత దూకుడు.. చివర్లో తడబాటు.. ఇదీ సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తీరు. కెప్టెన్ సంజూ శాంసన్ (82)
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఐపీఎల్లో కేకేఆర్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. తొలి
ప్రధాని మోడీ ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు
పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ SH6 విభాగంలో కృష్ణ గోల్డ్ గెలిచాడు. సెమిస్ లో అద్భుతమైన
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగుంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్… బ్యాడ్మింటన్(SL3)లో భారత్ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్ వన్