భారత జట్టు కు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన మాట వాస్తవం. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్స్లో రవిశాస్త్రి మునిగితేలుతున్నాడు. ఈ సందర్భంగా
మెల్బోర్న్ స్టేడియం వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు నిర్ణీత 20
భారత ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శివందూబేలపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రారంభమైన రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్తో
పాక్తిసాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తాను క్రికెట్ ఆడిన సమయంలో సహచర క్రికెటర్ దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది.
భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో స్వర్ణం పతకం సాధించింది. మొత్తం 12 రౌండ్లుగా జరిగిన ఈ మెగాటోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్
క్రికెట్లో తనదైన ముద్ర వేసిన సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ఫోటోను విడుదల చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజు
రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పై భారత్ జట్టు 8 వికెట్ల ఘన విజయం సాధించింది. బర్త్డే బాయ్ యశస్వి జైశ్వాల్ ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు భద్రతను కుదిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచిన్ కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం