telugu navyamedia

క్రీడలు

గంగూలీ మాటను లెక్కచేయని రోహిత్…

Vasishta Reddy
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచనలను బేఖాతరు చేశాడు. ఫిట్‌నెస్‌ లేదంటారా… అయితే మ్యాచ్ ఆడి చూపిస్తా అనే మొండితనాన్ని

సూర్యకుమార్ పై గంగూలీ ప్రశంసలు…

Vasishta Reddy
ఐపీఎల్ 2020లో పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి రావడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆరుగురు టాలెంటెడ్‌ క్రికెటర్లు తమకు వచ్చిన

ఐపీఎల్ 2020 : టాస్ అదృష్టం హైదరాబాద్ దే…

Vasishta Reddy
ఈ రోజు ఐపీఎల్ 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్

ఐసోలేషన్‌లోకి గౌతం గంభీర్…

Vasishta Reddy
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం 6 వేలకు పైగా కేసులు నమోదవుతన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ

ఐపీఎల్ 2020 : క్వాలిఫైర్ 2కి చేరేది ఎవరు …?

Vasishta Reddy
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ ‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఈ

ఐపీఎల్ 2020 : ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఫైన్సల్ చేరిన ముంబై..

Vasishta Reddy
ఈరోజు ఐపీఎల్ 2020 లో మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై మొదట

ఐపీఎల్ 2020 : ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో ఈరోజు మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్  మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై మొదట

కోహ్లీ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదని ఆ జట్టు బౌలింగ్‌ మాజీ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా

రోహిత్-కోహ్లీ మధ్య విషెస్ చెప్పలేనంత వివాదం…

Vasishta Reddy
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య ఏదో వివాదం కొనసాగుతుంది అని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి రెండు స్థానాల్లో

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న ముంబై

Vasishta Reddy
ఈ రోజు ఐపీఎల్ 2020 లో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ పాయింట్స్ టేబుల్ టాప్ 2 జట్లు అయిన ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్  మధ్య జరుగుతుంది. ఇందులో

ముంబై తో క్వాలిఫైర్ మ్యాచ్ ఫై ఢిల్లీ కెప్టెన్ ఏమన్నాడంటే..?

Vasishta Reddy
ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరగబోయే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. ముంబైతో మ్యాచ్‌లో తాము

రఫెల్ నాదల్ మరో రికార్డు..

Vasishta Reddy
ప్రపంచంలోని ప్రసిద్ద క్రీడల్లో ఒకటి టెన్నిస్. అందులో మొత్తం 1000 విజయాలు సాధించిన ఆటగాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. అందులో ఇప్పడు స్పానిష్‌ ఆటగాడు రఫెల్ నాదల్ కూడా