కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలపై స్పందించారు హీరో నిఖిల్ సిద్ధార్ధ. హీరో నిఖిల్.. డాక్టర్ పల్లవిని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్న
నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్గా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ ఏడాది
తమిళ్ యంగ్ హీరో విష్ణు విశాల్తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ఓపెన్ అయింది. వేలంటైన్స్ డే రోజున విష్ణు విశాల్కు ముద్దిస్తున్న
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భోజనం చేసే ముందు చేతులు సబ్బు
కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అందుకని కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే థియేటర్స్, స్కూల్స్, బార్స్
కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయడం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండతో ఒక ప్రకటన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్
హోలీ అందర్నీ సందర్భంగా యాంకర్ రష్మి చేసిన ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.. రంగులు చల్లుకోవాలంటే మనుషులపై చల్లుకోండి.. మూగ జీవాలపై కాదు’ అంటూ ముందే అలర్ట్ చేస్తూ
నటి సురేఖావాణి ఫ్యామిలీ పాత్రల్లో దాదాపు అగ్రహీరోలందరి సినిమాల్లోనూ కనిపించారు. గ్లామరస్ పాత్రలకు సురేఖా దూరం అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. దీంతో ఆమెపై మంచి అభిప్రాయం
తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తెలుగు, మలయాళంలో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపై తల్లి పాత్రలు చేయనని నటి ఐశ్వర్య రాజేశ్ స్పష్టం
ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. అందులోనూ తెలంగాణకు రావడమేంటి అంటూ నవ్వుకున్నారు. కానీ వారం రోజుల్లోనే కరోనా చుక్కలు చూపిస్తుంది. దెబ్బకు అన్నీ