telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మూగ జీవంపై పశువాంఛ… యువకుడి గుట్టును బయటపెట్టిన రష్మీ

rashmi goutam movie sivaranjani trailer

హోలీ అందర్నీ సందర్భంగా యాంకర్ రష్మి చేసిన ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.. రంగులు చల్లుకోవాలంటే మనుషులపై చల్లుకోండి.. మూగ జీవాలపై కాదు’ అంటూ ముందే అలర్ట్ చేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది రష్మి. అయితే ఓ యువకుడు మూగజీవంపై పశువాంఛ తీర్చుకుంటున్న వీడియో ఒకటి రష్మి కంట పడతంతో ‘మనం ఎక్కడికి పోతున్నాం’ అంటూ ప్రశ్నిస్తూ ఆవీడియోపై స్పందించింది రష్మి. ‘స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బొంబే’ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ‘ఓ యువకుడు లేగదూడపై పశువాంఛ తీర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా.. బీజేపీ ముఖ్య నాయకులతో పాటు అనుష్క శర్మ, సోనమ్ కపూర్, జాన్ అబ్రహాం, విరాట్ కోహ్లీ, శ్రద్ధా కపూర్, అలియా బట్, సన్నీ లియోన్, రష్మి గౌతమ్‌లను ట్యాగ్ చేయడంతో వీళ్లలో రష్మి స్పందిస్తూ.. ఈ వీడియోను రీట్వీట్ చేసి ఆ మూగ జీవంపై పశువాంఛ తీర్చుకుంటున్న యువకుడి గుట్టును బయటపెట్టింది. రష్మి చేసిన ఈ ట్వీట్‌పై జంతు ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఆ యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు నెటిజన్లు.

Related posts