దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కాంబినేషన్లో ఓ వెబ్సిరీస్ రాబోతోందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ప్రసారంకానుందని కూడా తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జియో ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’ (MAMI) ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయింది. నాలుగు నెలల క్రితమే
సూపర్హిట్స్ 93.5 రెడ్ఎఫ్ఎం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఎంతో సంబరంగా జరుపుకుంది. “మేమే ఇండియన్స్” సీజన్ 7, భిన్నత్వంలో ఏకత్వమే ముఖ్య ఉద్దేశ్యంగా జరిపిన ఈ
కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తనవంతు సేవలు అందించిన సంగతి తెలిసిందే. మొదటి వేవ్ సమయంలో సినీకార్మికులకు కష్టంలో
టాలీవుడ్ లో ‘సవ్యసాచి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈబ్యూటీ
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రల్లో కనిపించాడు. ఆ తరువాత తన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే గాక
సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్