గతంలో ఆడుకోడానికి బయటకు వెళ్లేందుకు అనుమతి అడిగేవారు పిల్లలు; నేడు అదేపనిగా వీడియో గేమ్ లు ఆడుకోడానికి అడుగుతున్నారు. కాస్త సమయం దొరికితే, అయితే మొబైల్ లేదా
ఆంధ్రప్రదేశ్ లో మరో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల అయిన విషయం తెలిసిందే. తాజాగా, విద్యుత్ శాఖలో
విద్యార్థులకు జ్ఞానం బోధించడంలో ఉపాద్యాయుడు తగిన విధానాలను కనుక్కొని ఆయా స్థాయిలకు అనుగుణంగా బోధన చేయటం నాటి గురువులు చేసిన సహజ ప్రక్రియ. అయితే నేడు విపరీతంగా
హైదరాబాద్ మాదాపూర్ అవాస హోటల్ లో గురువారం ‘బ్రెయిన్ ఫీడ్’ ఎడ్యుకేషనల్ మ్యాగజైన్ 6వ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ విద్యావేత్తలు జ్యోతి ప్రజ్వలన
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన భోజనంలో చనిపోయిన పాము కనిపించడం కలకలం రేపింది. పిల్లలకు వడ్డించే ముందే దీన్ని గుర్తించడంతో అంతా
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా 4600 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నూతన జోనల్ విధానం మేరకు
ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ లో 70 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వీటికి మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు
భారతీయ రైల్వే శాఖ మరోసారి భారీగా ఉద్యోగ భర్తీ చేపట్టడానికి సిద్ధం అయ్యింది. ఈ నోటిఫికేషన్ రెండు దఫాలుగా విడుదల చేస్తున్నారు. మొత్తం 2.50 లక్షల ఉద్యోగాల
ఇటీవల కేంద్రం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను
ఒక చిన్న బాలుడు వాతావరణ సమతుల్యతను గురించి ఆలోచించాడు, దానికి పరిష్కారం కూడా కనుక్కున్నాడు. ఇటివంటి విషయాలు పెద్దలు కూడా ఆలోచించడంలేదు. మరి అంతటి బుడతడు చేసింది
పాఠశాలల్లో ఆన్లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ గుజరాత్ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న పెద్ద తేడాలేకుండా చాలామంది పబ్జి గేమ్