telugu navyamedia

విద్యా వార్తలు

అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ … టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

vimala p
దేశవ్యాప్తంగా అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఉన్న పాఠశాలలు/కళాశాలల్లో 57 టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తులు కోరింది. పోస్టుల వివరాలు : 1. పీజీటీ:

31లోగా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు పూర్తి

vimala p
ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ రెండోదశ అడ్మిషన్లు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కాంతిలాల్‌ దండే సోమవారం కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

హైదరాబాద్ : .. జాబ్ మేళా .. సంస్థల చేయూత..

vimala p
నగరంలో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరు కావటంతో పాటు అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక

ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్న … డా.టి.బైరాగిరెడ్డి ..

vimala p
ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా డా.టి.బైరాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎవరు, ఈ పదవికి ఎలా అర్హులు అనేవి పరిశీలిస్తే.. పూర్తీ పేరు తాటిపర్తి.బైరాగిరెడ్డి. 4 ఆగష్టు, 1960లో

పది సప్లి ఫలితాలు .. నేడే..

vimala p
నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. ఈ పరీక్షలను జూన్‌లో

నేటి నుండి .. ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ .. ఫీజుల జీవో .. 35వేల నుండి లక్షన్నర వరకు..

vimala p
నేటి నుండే తెలంగాణలో ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. ఈ ఇంజనీరింగ్ ఫీజులు

టీజీటీ పోస్టులకు బీటెక్‌ వారూ అర్హులే: హైకోర్టు

vimala p
తెలంగాణలో టీజీటీ (టీచర్‌ ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌) పోస్టులకు బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో ఉన్న

గ్రూపు-1 ప్రధాన పరీక్షల .. తేదీలు ఖరారు..

vimala p
గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్‌) నిర్వహించే తేదీలు ఖరారు అయ్యాయి. డిసెంబరు 12 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 167 పోస్టులకు

ప్రత్యేకంగా గ్రామసచివాలయ నియామకాలు.. డీఎస్సీ ద్వారా నట..

vimala p
ఏపీలో ప్రతి గ్రామ పంచాయతీలో ఓ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశం కాగా, దాన్ని అమలు చేసే

అమీర్ పెట్ .. ఇన్స్టిట్యూట్లకు నోటీసులు.. సీజ్ ..

vimala p
హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేట మైత్రివనంలో గల 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు రైడ్‌ చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

vimala p
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను

వామ్మో మహిళలలో కూడా .. ఇంత పోటీనా.. 100 ఖాళీలకు 2లక్షల దరఖాస్తులట..

vimala p
ఇటీవల కేంద్రం రక్షణ దళాల్లోకి మహిళల ప్రవేశానికి సై అనటంతో ఆ రంగం పట్ల మహిళలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన … వంద