దేశవ్యాప్తంగా అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ ఉన్న పాఠశాలలు/కళాశాలల్లో 57 టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరింది. పోస్టుల వివరాలు : 1. పీజీటీ:
ఇంటర్మీడియట్ ఫస్టియర్ రెండోదశ అడ్మిషన్లు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
నగరంలో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరు కావటంతో పాటు అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక
ఆంధ్రవిశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా డా.టి.బైరాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎవరు, ఈ పదవికి ఎలా అర్హులు అనేవి పరిశీలిస్తే.. పూర్తీ పేరు తాటిపర్తి.బైరాగిరెడ్డి. 4 ఆగష్టు, 1960లో
నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. ఈ పరీక్షలను జూన్లో
తెలంగాణలో టీజీటీ (టీచర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్) పోస్టులకు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ఉన్న
గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్) నిర్వహించే తేదీలు ఖరారు అయ్యాయి. డిసెంబరు 12 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 167 పోస్టులకు
ఏపీలో ప్రతి గ్రామ పంచాయతీలో ఓ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశం కాగా, దాన్ని అమలు చేసే
హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్పేట మైత్రివనంలో గల 20 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ను