నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. ఈ పరీక్షలను జూన్లో నిర్వహించారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
రాజకీయాల కోసం రెచ్చగొట్టడం మానుకోవాలి: ఇంద్రకరణ్రెడ్డి