ఎంబీబీఎస్ మూడో కౌన్సెలింగ్ ను తెలంగాణ పభుత్వం వాయిదా వేసింది. 2 విడతల కౌన్సెలింగ్ల్లో కొందరికి అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు రావడంతో మూడో విడతను ప్రభుత్వం వాయిదా
jobsపోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ జరుగు తేదీ 24 ఆగష్టు 2019. సంస్థ పేరు: ఇండియన్
మోటారు వాహనాలు, ట్రెయిలర్ల తయారీ, మోటారు సైకిళ్ల తయారీలో దాదాపు పన్నెండు లక్షల మంది ఆటోమొబైల్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. వార్షిక పరిశ్రమల సర్వే నివేదిక ప్రకారం
ప్రముఖ శాస్త్రవేత్త వికాస్ సిన్హా ప్రభుత్వం శాస్త్ర పరిశోధనల రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని, కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు సాయం అందించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం
ఇటీవల చత్తీస్ గఢ్ రాష్ట్రంలో చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో తొలి రెండు ర్యాంకులను భార్యాభర్తలు సాధించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో విషాదం నెలకొంది. క్యాంపస్లో ల్యాబ్ టెక్నిషీయన్గా పని చేస్తున్న ఉద్యోగి గుల్షాన్ దాస్తో పాటు ఆయన భార్య,
దిల్సుఖ్నగర్లోని నేతాజీ స్టడీ సర్కిల్లో గ్రూప్-1, గ్రూప్-2,గ్రూప్-3, ఎస్సై, పోలీస్ ఉద్యోగాల కోసం పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అభ్యర్థులకు ఇంటెన్సివ్ కోచింగ్లో ఉచిత శిక్షణ
ఏపీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి విడివిడిగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589
తాజాగా నిర్వహించిన పట్టణ వార్డు వాలంటీర్ల పోస్టులకు స్పందన ఘననీయంగా ఉంది. ఈ పోస్టులకు సుమారు 81వేల మంది ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ
ఎట్టకేలకు ఏపీ సర్కార్ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు రేపటి నుంచి ఆయా కళాశాలలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి