ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్ఛాంబర్కు తీసుకొచ్చారు. వేణుమాధవ్ భౌతిక
రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీ పునరుద్ధరణకుప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి
తెలంగాణ సీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ది అంకెల
నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ -2019 సదస్సును
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టులో దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. రివర్స్
ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) టెండర్లు ఆహ్వానించింది. ఈ పద్ధతిలో 350 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ
పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అటవీ, పర్యావరణ శాఖలపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండమైన సక్సెసని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం రివర్స్ టెండర్లతో టీడీపీ అవినీతి