telugu navyamedia

రాజకీయ

విదేశాల్లో  తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం: ఎంపీ కవిత

విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎన్నారై టీఆర్ఎస్

తెలంగాణ చీఫ్ జస్టిస్ రాథాకృష్ణన్ ఆకస్మిక బదిలీ

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీ రాథాకృష్ణన్ ను ఆకస్మికంగా బదిలీ  బదిలీ అయ్యారు. చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. కోల్ కతా హైకోర్టు చీఫ్

సత్తెనపల్లిలో.. భారీ ఎన్టీఆర్ విగ్రహం.. 50 ఎకరాలలో…

vimala p
ఇటీవల దేశవ్యాప్తంగా భారీ విగ్రహాల ఆవిష్కరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని సత్తెనపల్లిలో కూడా అదే తరహాలో భారీ విగ్రహం, అది కూడా ఎన్టీఆర్ ది ఏర్పాటు

మోదీ, అమిత్‌ షాకు నిద్రలేని రాత్రులే

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇకపై నిద్ర లేని రాత్రులే గడుపుతారని బీఎస్‌పీ అధినేత మాజీ సీఎం మాయావతి అన్నారు. ఎస్పీతో బీఎస్పీ

ప్రధాని మోడికి చంద్రబాబు లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం  చంద్రబాబు  లేఖ రాశారు.  వైఎస్‌ జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థక అప్పగించడం పై ఆయన నిరసన వ్యక్తం

అమెరికా అధ్యక్ష పోటీలో.. హిందువు తులసి గబ్బార్డ్ …

vimala p
వచ్చే అమెరికా అధ్యక్ష పదవికి ఎంపీగా ఉన్, హిందూ మతానికి చెందిన తులసి గబ్బార్డ్ కూడా పోటీకి సై అంటున్నారు. 2020లో జరగనున్న ఆ దేశ అధ్య‌క్ష

ఏపీలో ఓటర్లు 3,69,33,091..తుది జాబితా ప్రకటించిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు,

ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంకుస్థాపన

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడి

ఆ బడ్జెట్‌ లోనే పంచాయతీలకు నిధులు‌: సీఎం కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, ఆ బడ్జెట్‌ లోనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల

ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విడుదల చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఈ నెల నుంచి పింఛను రూ.2 వేలు: చంద్రబాబు

ఏపీ లో ఈ నెల నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్ లను ఇవ్వనుంది. పింఛను మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు

భోగి రమ్మంటుంది.. బోగి వద్దంటుంది.!

సంక్రాంతికి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి ప్రయాణీకులకు సరిపోవడం లేదు. రైల్వేస్టేషన్‌ లు ప్రయాణీకులతో కిక్కిరిసి