విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎన్నారై టీఆర్ఎస్
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీ రాథాకృష్ణన్ ను ఆకస్మికంగా బదిలీ బదిలీ అయ్యారు. చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. కోల్ కతా హైకోర్టు చీఫ్
ఇటీవల దేశవ్యాప్తంగా భారీ విగ్రహాల ఆవిష్కరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని సత్తెనపల్లిలో కూడా అదే తరహాలో భారీ విగ్రహం, అది కూడా ఎన్టీఆర్ ది ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు,
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడి
లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని, ఆ బడ్జెట్ లోనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల
ఏపీ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విడుదల చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
సంక్రాంతికి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి ప్రయాణీకులకు సరిపోవడం లేదు. రైల్వేస్టేషన్ లు ప్రయాణీకులతో కిక్కిరిసి