తెలంగాణ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పార్టీ డేటా అపహరించారంటూ తెలుగుదేశం
ఏపీసీఎం చంద్రబాబు అమరావతిలో ఈరోజు మీడియా సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విలేకరి ..‘ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్నప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ విఫలమయింది.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలకు ఈరోజు శుభదినమని తెలిపారు. పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును ఈరోజు మహిళల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. ఒక్కో
అంతర్జాతీయంగా పాక్ పై ఉగ్రవాద శిబిరాల ధ్వంసం గురించి ఒత్తిడి పెరగడంతో.. రోజుకో నాటకానికి ఆ దేశం తెరతీస్తోంది. జైషే సంస్థ అధినేత మృతిచెందాడని మొన్నటిదాకా ప్రచారం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని మోదీ, చంద్రబాబు కాపీ కొట్టారని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం వరగంల్లో సన్నాహక సమావేశాల్లో
ఏపీ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ ‘www.telugudesam.org’ ఆగిపోయింది. వెబ్ సైట్ వ్యవహారాలను నిలిపివేశారు. ఇందుకు కారణాలు తెలియరానప్పటికీ, వెబ్ సైట్ ను ఓపెన్
తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. డేటా గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల పై చంద్రబాబు మీడియా