telugu navyamedia

రాజకీయ

రాత్రి పూట స్ట్రాంగ్‌రూమ్‌ నుండి ఈవీఎంల తరలింపు!

vimala p
ఎన్నికలు పూర్తైన తర్వాత ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌ లలో భద్రపరిచారు. అయితే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌

రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన: చంద్రబాబు

vimala p
శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన అందించామని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్

vimala p
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ మధ్య చెలరేగిన ఘర్షణ రెండు చోట్ల పోలింగ్ పై ప్రభావం చూపడంతో ఎన్నికల

పవన్ కల్యాణ్ తో మీ గొడవేంటీ.. అలీని అడిగిన రేణూ దేశాయ్!

vimala p
హాస్య నటుడు, వైసీపీ నేత అలీ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ

జగన్ సీఎం అంటూ నేమ్ ప్లేట్.. సోషల్ మీడియాలో వైరల్!

vimala p
ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ, టీడీపీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు చంద్రబాబు

నేడు పోలవరం డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశం

vimala p
ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే డిజైన్లపై ఆదివారం డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) సమీక్షించనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద జరిగే ఈ

స్వామి దర్శనం కోసం .. పూజారికి మొరపెట్టుకున్నట్టా .. ! భలే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు.. !!

vimala p
కేసీఆర్ తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిసి

చంద్రబాబుకు వ్యతిరేకంగా.. మాజీ సీఎస్, ఐపీఎస్ లు..

vimala p
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎస్ లు, రిటైర్డ్ ఐఏఎస్ లు చంద్రబాబుకు లేఖ

తండ్రీకొడుకులు ఇద్దరూ .. ఓట్లు ఎంతైనా కొనేస్తారు.. : బీజేపీ లక్ష్మణ్

vimala p
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెరాస నేతలు దేశ భద్రతపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులను అరికడతామంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం

నటుడు, మాజీ ఎంపీ రితీష్ జేకే .. మృతి..

vimala p
నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్‌ (46) కన్నుమూశారు. శనివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. 2009 లోకసభ ఎన్నికలలో డిఎంకే అభ్యర్థిగా రామనాథపురం

నేను చంద్రబాబుని … ప్రేమిస్తున్నా.. : పాల్

vimala p
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రేమతోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో 45 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాత్రిపూట

తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

vimala p
తెలంగాణలో పరిషత్ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మే14 లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. అయితే లోక్‌సభ