ఎన్నికలు పూర్తైన తర్వాత ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచారు. అయితే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్
శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన అందించామని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ మధ్య చెలరేగిన ఘర్షణ రెండు చోట్ల పోలింగ్ పై ప్రభావం చూపడంతో ఎన్నికల
ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు స్పిల్వే డిజైన్లపై ఆదివారం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్సీ) సమీక్షించనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద జరిగే ఈ
కేసీఆర్ తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిసి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎస్ లు, రిటైర్డ్ ఐఏఎస్ లు చంద్రబాబుకు లేఖ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెరాస నేతలు దేశ భద్రతపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులను అరికడతామంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రేమతోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో 45 శాతం ఈవీఎంలు పనిచేయలేదని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాత్రిపూట
తెలంగాణలో పరిషత్ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మే14 లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. అయితే లోక్సభ