telugu navyamedia

రాజకీయ

మోదీ ప్రమాణస్వీకారానికి హాజరైన విదేశీ ప్రముఖులు

vimala p
నరేంద్ర మోదీ భారత దేశ ప్రధాన మంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ

రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ

vimala p
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి, ఎన్డీయే కూటమికి ఘనవిజయం సాధించింది. దీంతో నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాష్ట్రపతిభవన్ లో రెండవసారి ప్రధానిగా

హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

vimala p
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఎన్నికల్లో ఓటమి

నితీష్ లేనిపోని అలకలు.. బీజేపీకి అనవసర బుజ్జగింపులు.. మెజారిటీ ..

vimala p
ఒక్క బీజేపీకే తిరుగులేని మెజారిటీ వచ్చినా కూడా ఎన్డీయే లో ఇతర పార్టీలు అలకలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. తాజాగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చేరబోమని జేడీయూ

రాష్ట్రపతిభవన్ లో ప్రముఖుల సందడి

vimala p
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో తారాతోరణం కొలువైంది. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులతో పాటు సినీ తారలతో రాష్ట్రపతిభవన్

ప్రతిపక్షనేతగా తనవంతు సహకారం.. జగన్ కు చంద్రబాబు లేఖ

vimala p
ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందు ఆయన లేఖను పంపారు. రాష్ట్ర

కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం: బీహార్ పీసీసీ

vimala p
కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణమని బీహార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో సొంత పార్టీ

తుది శ్వాస వరకు టీడీపీలోనే ఉంటా: రామానాయుడు

vimala p
తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ పార్టీ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ప్రకటించారు. ఇటీవల టీడీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు.

మోదీ ఆశీస్సులతో కేబినెట్ లో బెర్త్: కిషన్ రెడ్డి

vimala p
తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ప్రజలు, ప్రధాని మోదీ

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

vimala p
జమ్మూకశ్మీర్‌ లో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని దంగర్‌పురా గ్రామంలో భద్రత దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు

జూలై నెలలో పూర్తి స్థాయి కేంద్ర బ‌డ్జెట్‌ !

vimala p
నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బ‌డ్జెట్‌ను పార్లమెంట్ లో జూలై మొద‌టి వారంలో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. రైతుల స‌మ‌స్య‌లు, వ్య‌వ‌సాయం, ఉద్యోగం లాంటి

జగన్ పాలనలో అభివృద్ధి ఉన్నత శిఖరాలకు: రాష్ట్రపతి కోవింద్

vimala p
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ