నరేంద్ర మోదీ భారత దేశ ప్రధాన మంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి, ఎన్డీయే కూటమికి ఘనవిజయం సాధించింది. దీంతో నరేంద్ర మోదీ ఈ సాయంత్రం రాష్ట్రపతిభవన్ లో రెండవసారి ప్రధానిగా
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఎన్నికల్లో ఓటమి
ఒక్క బీజేపీకే తిరుగులేని మెజారిటీ వచ్చినా కూడా ఎన్డీయే లో ఇతర పార్టీలు అలకలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. తాజాగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చేరబోమని జేడీయూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో తారాతోరణం కొలువైంది. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులతో పాటు సినీ తారలతో రాష్ట్రపతిభవన్
కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణమని బీహార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో సొంత పార్టీ
తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ పార్టీ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ప్రకటించారు. ఇటీవల టీడీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సికింద్రాబాద్ ప్రజలు, ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని దంగర్పురా గ్రామంలో భద్రత దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు
నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్ లో జూలై మొదటి వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. రైతుల సమస్యలు, వ్యవసాయం, ఉద్యోగం లాంటి