చైనాలో మొదలైన కరోనా వైరస్ (కోవిడ్-19) ఇప్పుడు దక్షిణ కొరియాను వణికిస్తోంది. చైనాలో కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండగా ప్రస్తుతం ఈ వైరస్ సౌత్ కొరియాను భయపెడుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హిందువుగా పుట్టినందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నందుకు
శ్రీశైలంలోని విశ్వనాథ పీఠాధిపతి విశ్వనాథ్ స్వామీజీ అవుటర్ రింగురోడ్డు మీదుగా మేడ్చల్ వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో శామీర్పేట మండలంలోకి రాగానే మూత్ర విసర్జన కోసం స్వామీజీ
నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్ లో జూలై మొదటి వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. రైతుల సమస్యలు, వ్యవసాయం, ఉద్యోగం లాంటి