telugu navyamedia

రాజకీయ

సోనియా గాంధీ వలనే తెలంగాణ: ఉత్తమ్‌

vimala p
యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని టీపీసీపీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీ

ఏపీ ఒలింపిక్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

vimala p
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలను అనుబంధ కమిటీలుగా ఏర్పాటు చేశారు.ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. అధ్యక్షుడిగా ధర్మాన

గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ సమావేశం

vimala p
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ నిన్న గవర్నర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ రోజు  రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి

రాష్ట్రం ఈ ఏడాది గట్టెక్కాలంటే.. 40వేల కోట్లు కావాలి.. మోడీగారు..: జగన్

vimala p
ఏపీ ఈ ఏడాది సజావుగా నడవాలంటే కనీసం రూ. 39,815 కోట్లు అవసరమని ఏపీ సీఎం జగన్ కు ఆర్థిక శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఇంత

అవతరణ వేడుకల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవమానం

vimala p
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవమానం జరిగింది. అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు

తెలంగాణకు  నావంతు సహకారం అందిస్తా: కిషన్ రెడ్డి

vimala p
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నావంతు సహకారం అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికిషన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు

గుంటూరు లో .. రేపు ఇఫ్తార్… హాజరవుతున్న ఏపీసీఎం జగన్..

vimala p
రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో రేపు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్

ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు!

vimala p
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగా కేబినెట్‌ మంత్రుల చేత

జగన్ మంత్రివర్గంలో వీరికే బెర్తులు?

vimala p
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పించేలా నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు. . ఇందుకోసం విజయసాయి రెడ్డి,

తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు

vimala p
పాలనా సౌలభ్యం కోసం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ

టీడీపీ పగ్గాలు .. జూ. ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే..! : వర్మ

vimala p
తెలుగుదేశం పార్టీ 2019 జరిగిన పరాజయం పాలైంది. ములిగే నక్కపై తాటికాయ పడినట్లు… ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో అసలు బయటకు వచ్చేందుకే జంకుతున్న టీడీపీ

కర్ణాటక తికమక : .. ఈవీఎం ప్రకారం బీజేపీ, బ్యాలెట్ ప్రకారం కాంగ్రెస్ గెలిచాయా .. ఇదేం విడ్డురం..

vimala p
కర్ణాటకలో వారం రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన