యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని టీపీసీపీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీ
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలను అనుబంధ కమిటీలుగా ఏర్పాటు చేశారు.ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్గా విజయసాయిరెడ్డిని నియమించారు. అధ్యక్షుడిగా ధర్మాన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవమానం జరిగింది. అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నావంతు సహకారం అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికిషన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగా కేబినెట్ మంత్రుల చేత
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పించేలా నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు. . ఇందుకోసం విజయసాయి రెడ్డి,
పాలనా సౌలభ్యం కోసం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ
తెలుగుదేశం పార్టీ 2019 జరిగిన పరాజయం పాలైంది. ములిగే నక్కపై తాటికాయ పడినట్లు… ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో అసలు బయటకు వచ్చేందుకే జంకుతున్న టీడీపీ
కర్ణాటకలో వారం రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన