telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఒలింపిక్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

vijayasai reddy

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలను అనుబంధ కమిటీలుగా ఏర్పాటు చేశారు.ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణప్రసాద్‌, ప్రధానకార్యదర్శిగా పురుషోత్తమ్‌‌ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

Related posts