telugu navyamedia

రాజకీయ

లాలూకు జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ మంజూరు

vimala p
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు ఊరటను కలిగించింది. లాలూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఈరోజు విచారించిన కోర్టు ఆయనకు బెయిల్

ఇచ్చిన వాగ్ధానాలకు బడ్జెట్‌కు పొంతన లేదు: టీడీపీ నేత అనురాధ

vimala p
ఏపీ బడ్జెట్ పై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ స్పందించారు. బడ్జెట్ లో నవరత్నాలు గురించి ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి

జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదు: యనమల

vimala p
ఏపీ బడ్జెట్ పై టీడీపీ నేత, మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో నానా హంగామా చేసి కేవలం

ఏపీ వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే!

vimala p
2019-20 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం వ్యవసాయశాఖ

 విశ్వాస పరీక్షకు సిద్ధం.. కుమారస్వామి సంచలన ప్రకటన

vimala p
కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో సీఎం కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ, అసెంబ్లీలో విశ్వాస

రవిప్రకాష్‌కు ఊరట..హైకోర్టులో బెయిల్ మంజూరు

vimala p
అలంద మీడియా ఫిర్యాదు మేరకు ఫోర్జరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్

అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా.. అడ్డు తగిలిన మీడియా ప్రతినిధి

vimala p
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యులతో అసెంబ్లీ ఆవరణలో ఓ మీడియా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. టీడీపీ

ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. కేటాయింపులు ఇవే!

vimala p
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ

మహిళా ఎంపీలకు మోదీ అల్పాహార విందు

vimala p
ప్రధాని నరేంద్ర మోదీ మహిళా ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. న్యూఢిల్లీలోని మోదీ అధికారిక నివాసానికి ఎంపీలను ఆహ్వానించి విందు ఇచ్చారు.ఎంపీలు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని

నీటి బోగీల‌తో చెన్నైకు బయలుదేరిన రైలు

vimala p
చెన్నైలో తీవ్ర నీటి స‌మ‌స్య‌తో అక్కడి ప్రజలు ఇబ్బందిప‌డుతున్న విష‌యం తెలిసిందే. నీటీ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు

రూ.2 లక్షల 27 వేల కోట్లతో ఏపీ బడ్జెట్.. మధ్యాహ్నం ప్రవేశపెట్టనున్న బుగ్గన

vimala p
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ఏపీ అసెంబ్లీలో మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 27

కిడ్నాప్ కథ సుఖాంతం.. టీఆర్ఎస్ నేతను వదిలేసిన నక్సల్స్

vimala p
తెలంగాణ లో ఓ టీఆర్ఎస్ నేతను నక్సలైట్లు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అతని జాడ తెలియకపోవడంతో నిన్నటి వరకు కుటుంబ సభ్యులు