భారత జట్టు తమ దృష్టిని మరల్చి విజయం సాధించిందని టిమ్ పైన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించాడు.‘డిసెంబరు-జనవరిలో భారత్తో జరిగిన సిరీస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్
ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అనిసీఎం జగన్ అన్నారు.
ఇంగ్లండ్ పర్యటన కోసం కోహ్లీసేన, మిథాలీ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్కు బయల్దేరనుంది. పురుషులు, మహిళల క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే చార్టర్డ్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని
నాటి బాల్ టాంపరింగ్ ప్రధాన సూత్రధారి కామెరూన్ బాన్క్రాఫ్ట్ మళ్లీ టాంపరింగ్ విషయంను తెరపైకి తెచ్చాడో కానీ.. ఆ వివాదంకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి
కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి
హుజురాబాద్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు.. ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా.. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. రికార్డ్ స్తాయిలో నమోదవుతున్నాయి. కరోనాతో పాటుగా ఇప్పుడు
ఐపీఎల్ 2021 వాయిదా పడినప్పటి నుంచి ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవుల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే క్వారంటైన్ తరహాలో బస చేశారు. భారత్ నుంచి ఆసీస్కు నేరుగా