telugu navyamedia

వార్తలు

విమానంలో బిడ్డకు జన్మనిచ్చిన థాయ్‌ మహిళ

vimala p
విమానంలో ఓ మహిళ ప్రసవించింది. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్‌కు

తెనాలిలో చంద్రబాబు బహిరంగ సభ.. పాల్గొననున్న జేఏసీ నేతలు

vimala p
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈరోజు మధ్నాహ్నం మూడు గంటలకు నారాకోడూరు మీదుగా బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ తెనాలిలోకి

రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు: మంత్రి ఐకె రెడ్డి

vimala p
ప్రభుత్వం రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని

సీఎం జగన్ తో అమరావతి రైతుల భేటీ

vimala p
ఏపీ సీఎం జగన్ ను రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఈ రోజు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో రైతులు భేటీ అయ్యారు.

ఆ మహిళ చెబుతున్నవన్నీ అబద్ధాలే: బీజేపీ నేత రఘునందన్

vimala p
తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడం తెలిసిందే. మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి అనే మహిళ రఘునందన్ పై అత్యాచార ఆరోపణలు చేసింది.

చినజీయర్ స్వామి ఆశ్రమంలో రోజా పూజలు

vimala p
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా గుంటూరు సమీపంలోని సీతానగరంలో త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. ఆశ్రమానికి వెళ్లిన రోజా స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు

అమరావతిని ఎప్పుడో నోటిఫై చేశారు: దేవినేని

vimala p
రాజధానిగా అమరావతిని ఎప్పుడో నోటిఫై చేశారని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర

సహకార ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కృషిచేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి

vimala p
సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కృషిచేయాలని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఈ రోజు సూర్యాపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో

దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి.. బీజేపీకి కేజ్రీవాల్‌ సవాల్

vimala p
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌

చవకబారు ప్రచారం తాను కోరుకోను: కేసీఆర్

vimala p
చవకబారు ప్రచారం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో సరకు రవాణా చేసే కార్గో బస్సులపై కేసీఆర్ ఫొటోలు ఏర్పాటు చేసేందుకు

ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే విచారణ జరపాలి: చంద్రబాబు

vimala p
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై

ఆఫీసుల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ

vimala p
కర్నూలుకు విజిలెన్స్‌ ఆఫీసుల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న తరుణంలో కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఫిబ్రవరి