విమానంలో ఓ మహిళ ప్రసవించింది. థాయ్లాండ్కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్కు
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈరోజు మధ్నాహ్నం మూడు గంటలకు నారాకోడూరు మీదుగా బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ తెనాలిలోకి
ప్రభుత్వం రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని
తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడం తెలిసిందే. మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి అనే మహిళ రఘునందన్ పై అత్యాచార ఆరోపణలు చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా గుంటూరు సమీపంలోని సీతానగరంలో త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. ఆశ్రమానికి వెళ్లిన రోజా స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు
రాజధానిగా అమరావతిని ఎప్పుడో నోటిఫై చేశారని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర
సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కృషిచేయాలని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఈ రోజు సూర్యాపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
చవకబారు ప్రచారం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో సరకు రవాణా చేసే కార్గో బస్సులపై కేసీఆర్ ఫొటోలు ఏర్పాటు చేసేందుకు
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై
కర్నూలుకు విజిలెన్స్ ఆఫీసుల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న తరుణంలో కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఫిబ్రవరి