telugu navyamedia

TDP Chandrababu comments YSRCP

జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?: చంద్రబాబు

vimala p
వైసీపీ నేతల ఆదేశాలతో శ్రీకాకుళంలోని పలాసలో ఓ పోలీసు దళిత యువకుడిని తన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అతడి తల్లి అడ్డుకుంటున్నప్పటికీ వదలలేదన్నారు.  వైసీపీ పాలనలో

టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా: చంద్రబాబు

vimala p
టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా అని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం సిట్

ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే విచారణ జరపాలి: చంద్రబాబు

vimala p
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై

వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు

vimala p
వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ