బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతికి కరోనా నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా పాటిజివ్
తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేన పార్టీల మధ్య ఫలితాల తర్వాత విభేదాలు తలెత్తగా, శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తక్షణం ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. లేనిపక్షంలో దాదాపు 20
భారత్లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామానాలను కూడా వణికిస్తోంది. గత 24
ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, ఎన్డీయే నుంచి ఎస్ఏడీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. ఇంట్లోని బాత్ రూమ్లో జారిపడడంతో మెదడుకి గాయాలై కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు ఐదేళ్ల
డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ముందుగా తనకు ఎన్సీబీ నుంచి
దిగ్గజ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్హౌస్లో
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం ఎంతో మందిని విషాదంలో ముంచెత్తింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. తన