telugu navyamedia

సామాజిక

గాంధీ భవన్‌ లో కరోనా కలకలం.. వారం రోజులపాటు మూసివేత!

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా కేసులు నమోదు కావడంతో  నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా నగరంలోని గాంధీ

హైదరాబాద్‌లో హైరిస్క్‌ ఏరియాలు గుర్తింపు..!

vimala p
నగరంలో కరోనా విజృంభణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. వైరస్‌ నియంత్రణపై బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లోంది. ఇందులో భాగంగా కేసుల అధికంగా నమోదవుతోన్న

నేడు సీబీఎస్‌ఈ పది పరీక్ష ఫలితాలు విడుదల

vimala p
సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి

ఫ్లిప్ కార్ట్ లో వాల్ మార్ట్ మరో ఇన్వెస్ట్!

vimala p
ఫ్లిప్ కార్ట్ లో అనేకసార్లు వాల్ మార్ట్ పెట్టుబడులు పెట్టి వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ మరో 1.2 బిలియన్ డాలర్లను వాల్

వాట్సప్‌లో సాంకేతిక లోపం..యూజర్ల ఇబ్బందులు

vimala p
కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్‌ను అందించే వాట్సాప్‌ లో ఈ రోజుసాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల ముందు దాదాపు గంట

చైనాలో క్లినికల్ ట్రయల్స్ విజయవంతం

vimala p
చైనాలో కరోనా వైరస్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండబోవని రెండు నెలల

కుబేరుల జాబితాలో అంబానీ ఆరో స్థానం

vimala p
ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఆరోస్థానంలో ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ఉన్న వారెన్ బఫెట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు

‘గాంధీ’లో కరోనా టెస్టులు చేయాలి: హైకోర్టు

vimala p
కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్  టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి  వ్యక్తం చేసింది. గాంధీ’లో కరోనా పరీక్షలు  చేయాలని ప్రభుత్వానికి

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు..!

vimala p
తెలంగాణలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ప్రైవేటు సంస్థలు మాత్రమే డ్రైవింగ్ స్కూళ్ళను నిర్వహిస్తుండగా ఇక ఆర్టీసీ కూడా ఈ స్కూళ్ళను ఏర్పాటు

నేపాల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన రాజాసింగ్

vimala p
అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. నేపాల్ ప్రధాని చేసిన

రేపు సీబీఎస్ఈ పది పరీక్ష ఫలితాలు

vimala p
రేపు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

ప్రజలకు కరోనా నంబ‌ర్ వ‌న్ శ‌త్రువుగానే ఉంది: డబ్ల్యూహెచ్‌వో

vimala p
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు కరోనాను కట్టడి చేయకుండా తప్పుడు విధానాలతో వెళ్తున్నాయని తెలిపింది.