కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. కంటెయిన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలను
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ పరీక్షల్లో మరోసారి
తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన తర్వాత ఒక మెగా క్రికెట్ టోర్నీకి ఈరోజు తెరలేస్తోంది. కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. . గత 24
రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అందమైన అతిపెద్ద ఫిలింసిటీని
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య,
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ పై మరోసారి స్పందించారు.
ఎట్టకేలకు ఏపీలో ఈ రోజు సిటీ బస్సులు రోడ్డెక్కాయి. విజయవాడనగరంలోని ఆరు మార్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ ఉదయం సర్వీసులు ప్రారంభించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఒక సీటులో
రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన ఛలో అమలాపురంకు ఎలాంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్రావు స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ గేటు వద్ద ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీస్