వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు
మూడేళ్ల క్రితం జియో మార్కెట్లోకి అడుగుపెట్టడమే సంచలనాత్మక ప్లాన్లతో అడుగుపెట్టింది. ఎందుకంటే అంతవరకు నెలకు ఒక జీబీకి రూ.250 వరకు కట్టాల్సిన పరిస్థితిలో జియో రూ.400 లోపే
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలా! అసలు వంశపారంపర్యంగా ఈ వ్యాధి వ్యాపిస్తుందా.. తెలుసుకుందాం.. సాధారణంగా క్యాన్సర్
మేషం : కళాకారులకు నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృషభం : పనులు విజయవంతంగా
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించినప్పటికీ యాజమాన్యం విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు
దుబాయికి చెందిన ఓ స్కూలు విద్యార్థులు గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టారు. జెమ్స్ ఆల్ బర్షా నేషనల్ స్కూల్ ఆఫ్ బాయ్స్లోని సుమారు 400మంది విద్యార్థులు ఈ సరికొత్త
కాకరకాయ పేరు వింటేనే చాలామందికి నచ్చదు. కానీ చేదు కంటే కూడా కాకరకాయలో ఎక్కువ శాతం ఔషధ గుణాలున్నాయని చాలా మందికి తెలియదు. కాకరకాయలో ఫాస్ఫరస్ అధికమోతాదులో
మాసాలలో కార్తీక మాసం ఎంతో ప్రధానమైనదని తెలిసిన విషయమే. ఈ మాసంలో ప్రతీరోజు చేసే పూజా ఫలితం విశేషమైన ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసం