డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఈ రోజు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఎంసిఏ బిల్డింగ్ వద్ద చిరుత కనిపించినట్టు గుర్తించిన విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. విషయం
సంక్రాంతి పండుగకు ప్రాయాణీకుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ, దక్షిణమధ్య రైల్వే అన్నీ ఏర్పాట్లు చేశాయి. పండుగకు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్ళే
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ ప్రత్యేక సువిధ రైలును ఈ నెల 12న నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో విలువైన నగలు మాయమైన మాట వాస్తవమేనని అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించి ఆరు నెలలు అయినప్పటికీ, ఇప్పుడు బయటకు
దేశ వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో లంచగోడితనం రోజురోజుకు పెరిగిపోతుంది. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది లంచం అడిగారని తన ఇంట్లోని గేదెను తోలుకొని ఆఫీసుకొచ్చింది ఓ మహిళ. ఈ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీగ ణనీయంగా తగ్గిపోయింది. ఈ ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్
నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో తన బిడ్డ బతికేందుకు సహకరించాలని ఓ దోషి తల్లి కన్నీటితో నిర్భయ తల్లికి విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తిపై నిర్భయ తల్లి
మేషం : వ్యయప్రయాసలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం. వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం.
2012 లో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిండుతులను ఈ నెల 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
మేషం : పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. వైద్యసలహాలు పొందుతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. వృషభం : కొత్త
ఫ్లోరిడాలోని లేక్ వర్త్ బీచ్లో ఉండే ఓ వ్యక్తి చిలుకను పెంచుకుంటున్నాడు. దాని పేరు రాంబో. అది అప్పుడప్పుడు అచ్చం మనుషుల గొంతుతో అరుస్తుండేది. డిసెంబర్ 29న
ఢిల్లీలోని జేఎన్ యూ క్యాంపస్ లో గత అర్ధరాత్రి విద్యార్థులు, ప్రొఫెసర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు.