ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చైనా మరోసారి భారీ విరాళం ప్రకటించింది. మరో 30మిలియన్ డాలర్ల విరాళం ఇస్తున్నట్లు గురువారం డ్రాగన్ దేశం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థకు చైనాకు
అమెరికాలోకి విదేశీ వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆదేశ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అయితే,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం షాకిచ్చింది. గతంలో ప్రకటించిన డీఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గతంలో
వాహనచోదకులు రోడ్లపైకి వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ అన్నారు. రాజేంద్రనగర్ పోలీసు
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతున్న
కరోనా మహమ్మారి విజృంభించడంతో బ్రిటన్ అతలాకుతలమైంది. దీంతో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవించాయి. యూకేలో కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన జాతుల్లో భారతీయులు
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరోసారి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ స్పష్టమైన