telugu navyamedia

సామాజిక

డబ్ల్యూహెచ్వోకు చైనా మరోసారి భారీ విరాళం

vimala p
ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చైనా మరోసారి భారీ విరాళం ప్రకటించింది. మరో 30మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నట్లు గురువారం డ్రాగన్ దేశం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థకు చైనాకు

అమెరికాలో వలసలకు చెక్.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం

vimala p
అమెరికాలోకి విదేశీ వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆదేశ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అయితే,

ఉద్యోగులకు కేంద్రం షాక్.. గతంలో ప్రకటించిన డీఏ రద్దు!

vimala p
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం షాకిచ్చింది. గతంలో ప్రకటించిన డీఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గతంలో

వాహనచోదకులు రోడ్లపైకి వస్తే ఆధార్‌ ఉండాలి:  సీపీ సజ్జనార్

vimala p
వాహనచోదకులు రోడ్లపైకి వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ అన్నారు. రాజేంద్రనగర్‌ పోలీసు

రేపు సచిన్ పుట్టిన రోజు.. సంబరాలకు దూరం!

vimala p
రేపు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 47వ సచిన్ పుట్టిన రోజు… కరోనా వైరస్ విజృంభణతో ప్రస్తుతం దేశం మొత్తం కష్టకాలంలో ఉన్న వేళ సంబరాలకు

అనిల్ కుంబ్లే అత్యుత్తమ కెప్టెన్..అభివర్ణించిన గంభీర్

vimala p
టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. తాను ఆడిన కాలంలో కుంబ్లేనే అత్యుత్తమ సారథి అని

భైంసాలో రెచ్చిపోయిన అల్లరి మూకలు..విధుల్లో ఉన్న పోలీసులపై దాడి!

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతున్న

బ్రిటన్ కరోనా మృతుల్లో భారతీయులే అధికం!

vimala p
కరోనా మహమ్మారి విజృంభించడంతో బ్రిటన్ అతలాకుతలమైంది. దీంతో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవించాయి. యూకేలో కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమైన జాతుల్లో భారతీయులు

పెట్రోలు సీసాతో కరోనా బాధితుడు హల్‌చల్!

vimala p
కర్ణాటకలో ఓ కరోనా బాధితుడు నిన్న పెట్రోలు సీసాతో హల్‌చల్ చేశాడు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు నానా హంగామా

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేయాలి: ఐసీఎంఆర్‌

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరోసారి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ స్పష్టమైన

ఫొటో తీసి పంపితే కరెంట్ బిల్… త్వరలో డిస్కమ్ యాప్!

vimala p
 పకడ్బంధీగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కరెంట్ మీటర్ల రీడింగ్ నమోదును తెలంగాణ డిస్కమ్ లు వచ్చే నెలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే

కుట్టు మిషన్ ఎక్కిన భారత ప్రథమ మహిళ..కరోనా నివారణకు మాస్క్ ల తయారీ!

vimala p
కరోనా నివారణకు తనవంతుగా భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ కుట్టుమిషన్ ఎక్కి మాస్క్ లను తయారు చేశారు. కరోనా