ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా కరోనా అందరినీ
టీమిండియా కేప్తైన్ విరాట్ కోహ్లీపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కోహ్లీ భారత జట్టులో కెప్టెన్ గా కొనసాగుతూనే
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనాతో
సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకున్న బేగంబజార్ మార్కెట్ రేపటి నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ కిరాణా దుకాణాల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ది
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి సిద్దమైంది. ఈ నెల ఏడో తేదీ నుంచి నిమ్స్లో కోవాగ్జిన్ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. భారత
ఒడిశాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు అత్యధికంగా ఉన్న
ఉత్తర్ప్రదేశ్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర
మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వందల సంఖ్యలో మహమ్మారి బారినపడుతున్నారు. దీంతో పోలీసు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గంగూ ప్రాంతంలో ఈ ఉదయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్పై దాడికి దిగారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా