గ్యాస్ సిలిండర్ పేలి తల్లికొడుకు మృతి చెందారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి గ్యాస్
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొల్చారం మండలం చిన్నఘన్పూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన డీసీఎం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ
ఆఫీసుకు డుమ్మా కొట్టే ప్రయత్నంలో తనకు కోవిడ్ 19 సోకిందని చెప్పాడు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం
దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతం షహీనా బాగ్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అల్లర్లకు కుట్రపన్నారన్న ఆరోపణలపై పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అన్నంకు బదులు తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్2 లోని సాగర్
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబ సభ్యులపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వద్వాన్, దీరజ్ వద్వాన్లు దేశం