telugu navyamedia

క్రైమ్ వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలి తల్లికొడుకు మృతి

vimala p
గ్యాస్ సిలిండర్ పేలి తల్లికొడుకు మృతి చెందారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి గ్యాస్

అంత‌ర్జాతీయ కోర్టును ఆశ్రయించిన నిర్భ‌య నిందితులు?

vimala p
త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స్టే విధించాల‌ని కోరుతూ.. నిర్భ‌య రేప్ కేసు నిందితులు ఇవాళ అంత‌ర్జాతీయ కోర్టునుఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది. దొషులు అక్ష‌య్ సింగ్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి

vimala p
మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొల్చారం మండలం చిన్నఘన్‌పూర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన డీసీఎం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ

కరోనా సోకిందన్న ఉద్యోగికి మూడు నెలలు జైలు శిక్ష… !

vimala p
ఆఫీసుకు డుమ్మా కొట్టే ప్రయత్నంలో తనకు కోవిడ్ 19 సోకిందని చెప్పాడు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం

ఢిల్లీ అల్లర్లకు కుట్ర..పీఎన్ఏ సభ్యుల అరెస్టు

vimala p
దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతం షహీనా బాగ్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అల్లర్లకు కుట్రపన్నారన్న ఆరోపణలపై పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా

రాజీవ్‌ హత్యకేసు దోషి నళినికి హైకోర్టులో చుక్కెదు

vimala p
రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి నళినికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. నళిని

వైఎస్​ వివేకా హత్య కేసు సీబీఐకి: ఏపీ హైకోర్టు

vimala p
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య

లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురి దుర్మరణం

vimala p
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

రేవంత్‌ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

vimala p
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని..రేవంత్‌ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

ప్రణయ్ హత్య కేసు విచారణ వాయిదా

vimala p
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసు విచారణ వాయిదా పడింది. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈరోజు ఈ కేసు

రొట్టెలడిగిన తండ్రి.. చితకబాధిన కొడుకులు

vimala p
అన్నంకు బదులు తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌2 లోని సాగర్‌

రాణా కపూర్ కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు

vimala p
యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబ సభ్యులపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వద్వాన్, దీరజ్ వద్వాన్‌లు దేశం