telugu navyamedia

Himachal Pradesh Chamba HRTC Bus

లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురి దుర్మరణం

vimala p
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.