telugu navyamedia

teliugu news updates

లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురి దుర్మరణం

vimala p
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సీన్ రివర్స్ : …పెళ్ళికి ఒప్పుకొని ప్రియుడిపై .. యాసిడ్ దాడిచేసిన ప్రియురాలు..

vimala p
అమ్మాయిలపై మృగాళ్లుగా మారిన అబ్బాయిలు యాసిడ్ దాడులు జరిపిన సందర్భాలను ఎన్నో చూశాం. కానీ, ఈ ఘటన దానికి భిన్నం. వారం రోజుల క్రితం బైక్ పై