గుంటూర్ జిల్లాలోని రేపల్లెలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. వివహేతర సంబంధం కారణంగా గత అర్ధరాత్రి భార్య సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో
శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పని చేస్తున్న కృష్ణ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు
మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో మద్యం తరలిస్తూ కొందరు పోలీసులకు పట్టుబడ్డారు. బుక్సర్ సదర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్నగర్-సహరాన్పూర్ రహదారిపై గలౌలి చెక్పోస్టు వద్ద గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు
కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో
కరోనా వైరస్ విజృంభించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ మహమ్మారి అంతుచిక్కకపోవడంతో కొందరు భయంతో వణికిపోతున్నారు. సీఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఒకరు కరోనాకు భయపడి ఆత్మహత్య
నెల్లూరులోని కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు
మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో ఔషధం తయారు కోసం ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణ కోసం తాను తయారుచేసిన మందును
ఛత్తీస్ఘడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్ఐతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారు. మన్పూర్ పోలీసుస్టేషను పరిధిలోని పర్ధోనీ గ్రామ సమీపంలోని