మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు
తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయనను పోలీసులు మరోసారి
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బీజేపీ నాయకులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల బాండిపొరాకు చెందిన బీజేపీ నాయకుడు షేక్ వసీం బారి, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు
అమెరికా ప్రభుత్వం వివాదాస్పద వీసా విధానాన్ని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గింది. ఆన్లైన్ ద్వారా క్లాసులకు
తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లా తిర్యాని మండలం, గుండాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసు
పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ రగలిపోతోంది. ఆయన మృతితో 12 గంటలపాటు బంద్కు
హాలీవుడ్ ప్రముఖ నటి నయా రివీరా ఐదు రోజుల క్రితం అదృశ్యమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం పెరూలేక్లో తేలియాడుతూ కనిపించింది. రివీరా తన నాలుగేళ్ల