భారతీయ జర్నలిస్టుల వాట్సాప్ అకౌంట్లను ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ ఈ విషయాన్ని ద్రువీకరించింది. ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ
ఎలిజవేటా డుబ్రోవినా, స్టెఫానియా డుబ్రోవినా అక్కచెల్లెలు. చిన్నదైన స్టెఫానియా మోడల్. సోదరి అందంపై అసూయ పెంచుకుంది. ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని తలచిన ఎలిజవేటా 2016లో ప్రణాళిక ప్రకారం
హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ కలర్స్ హెల్త్ కేర్ బ్రాంచ్లపై బుధవారం ఐటీ అధికారులు దాడి చేశారు. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని గుర్తించిన అధికారులు
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పట్టణంలో గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో
అసోంలోని గోల్పారా జిల్లాలో ఏనుగులు జనం వెంటపడి బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓ గ్రామంపై దండెత్తిన ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారిని పరుగులు పెట్టించి దాడికి
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో చిదంబరంను నవంబర్ 13 వరకూ జ్యుడిషియల్
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పరిష్కారం కనిపించే పరిస్థితి లేకపోవడంతో కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారు. ముషీరాబాద్ డిపోలో పనిచేస్తున్న కైలాష్ అనే డ్రైవర్ గత రాత్రి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న ఓ పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుంది. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోకొమురంభీం ఆసిఫాబాద్
భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవతో ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ