telugu navyamedia

క్రైమ్ వార్తలు

భారతీయ జ‌ర్న‌లిస్టుల వాట్సాప్ హ్యాక్!

vimala p
భారతీయ జ‌ర్న‌లిస్టుల వాట్సాప్ అకౌంట్ల‌ను ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ఈ విష‌యాన్ని ద్రువీక‌రించింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో సంస్థ

చెల్లెలిని ఏకంగా 190 సార్లు పొడిచి… తనకంటే అందంగా ఉందని…!?

vimala p
ఎలిజవేటా డుబ్రోవినా, స్టెఫానియా డుబ్రోవినా అక్కచెల్లెలు. చిన్నదైన స్టెఫానియా మోడల్. సోదరి అందంపై అసూయ పెంచుకుంది. ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని తలచిన ఎలిజవేటా 2016లో ప్రణాళిక ప్రకారం

కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఐటీ దాడులు..కీలక పత్రాలు స్వాధీనం

vimala p
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ కలర్స్‌ హెల్త్‌ కేర్‌ బ్రాంచ్‌లపై బుధవారం ఐటీ అధికారులు దాడి చేశారు. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని గుర్తించిన అధికారులు

పాకిస్థాన్‌ రైలులో మంటలు .. 16 మంది సజీవ దహనం

vimala p
పాకిస్థాన్‌లో ఈ ఉదయం రైలులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా

డెంగ్యూ తో విద్యార్థిని మృతి.. గురుకుల పాఠశాల వద్ద ఆందోళన

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ పట్టణంలో గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ నేపథ్యంలో

జనం వెంటపడి ఏనుగుల దాడి.. అసోంలో ఐదుగురు మృతి

vimala p
అసోంలోని గోల్పారా జిల్లాలో ఏనుగులు జనం వెంటపడి బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓ గ్రామంపై దండెత్తిన ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారిని పరుగులు పెట్టించి దాడికి

నవంబర్ 13వరకు .. చిదంబరానికి కస్టడీ..

vimala p
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరానికి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్‌ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో చిదంబరంను నవంబర్‌ 13 వరకూ జ్యుడిషియల్‌

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

vimala p
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది.

యాసిడ్‌ సేవించి ఆర్‌టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యా యత్నం!

vimala p
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పరిష్కారం కనిపించే పరిస్థితి లేకపోవడంతో కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారు. ముషీరాబాద్‌ డిపోలో పనిచేస్తున్న కైలాష్‌ అనే డ్రైవర్‌ గత రాత్రి

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు..పరీక్ష కేంద్రం వద్ద కాల్పులు

vimala p
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న ఓ పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న

ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం

vimala p
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుంది. సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోకొమురంభీం ఆసిఫాబాద్‌

భర్త మాట్లాడడం లేదని.. ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య!

vimala p
భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవతో ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ